అధికారులు సహకారం లేక నిజామాబాద్ జెడ్పీ చైర్ పర్సన్ రాజీనామా

పలు గ్రామాల్లోని సమస్యలు పరిష్కరించేందుకు చర్చించడానికి వారు హాజరు కావటం లేదు. వెంకటరమణారెడ్డి అక్కడున్న ఓ డిఆర్వోకు తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. మంగళవారం కేవలం ముగ్గురు అధికారులే రావడం ప్రజల సమస్యలపట్ల అధికారులకు ఉన్న నిబద్దతకు అద్దం పడుతోంది. అధికారులు ఇప్పుడు మాత్రమే కాదు సమావేశాలకు ఎప్పుడూ గంటలు గంటలుగా ఆలస్యంగా వచ్చే వారని కొందరు జెడ్పీటీసీ సభ్యులు ఆరోపిస్తున్నారు. వారికి ప్రజా సమస్యలపై శ్రద్ధ లేదంటున్నారు.












Click it and Unblock the Notifications