చంద్రబాబు బాబ్లీ యాత్ర ఖర్చు రూ. 20 లక్షలు, చెల్లింపునకు రెడీ
ఈ సమయంలో వారి భోజన, వసతి కల్పనకు రూ.3.72 లక్షలను, వారిని హైదరాబాద్ పంపేందుకు విమాన చార్జీల రూపంలో రూ.16.30 లక్షల మొత్తాన్ని పోలీస్ విభాగం వెచ్చించాల్సి వచ్చింది. ఈ మొత్తాన్ని చెల్లిస్తామని అప్పటి ముఖ్యమంత్రి రోశయ్య ప్రకటించినా చెల్లింపులో ఆలస్యం అయింది. దీనిపై మహారాష్ట్ర ప్రభుత్వం తాజాగా లేఖ రాసింది. దీనిపై స్పందించిన ప్రభుత్వం ఆ మొత్తాన్ని చెల్లించాలని నిర్ణయించింది.
Comments
చంద్రబాబు నాయుడు తెలుగుదేశం మహారాష్ట్ర హైదరాబాద్ chandrababu naidu telugudesam maharashtra hyderabad
Story first published: Thursday, December 9, 2010, 9:44 [IST]