చిరంజీవికి శోభారాణి షాక్: చంద్రబాబునాయుడు దీక్షకు సంఘీభావం

గత కొంతకాలంగా చిరంజీవి తెలుగుదేశం పార్టీనే లక్ష్యంగా చేసుకొని ఆరోపణలు గుప్పిస్తున్నారు. తాజా అసెంబ్లీ సమావేశాల అనంతరం ప్రభుత్వాన్ని వెనకేసుకు వచ్చినట్లు మాట్లాడుతూ నిరాహార దీక్ష చేపట్టిన చంద్రబాబును సైతం దుయ్యబట్టారు. అధికారం కోసమే చంద్రబాబు దీక్ష చేస్తున్నారన్నారు. ఆ విషయం ఆయనే చెప్పారంటూ అసెంబ్లీలో మాట్లాడిన వ్యాఖ్యలు గుర్తు చేస్తున్నారు. ఓ వైపు చిరంజీవి అధికార పక్షం కన్నా అధికారంలో లేని ప్రతిపక్ష తెదేపానే ఆయన ఎక్కువగా విమర్శిస్తుండగా, శోభారాణి మాత్రం చంద్రబాబుకు సంఘీభావం ప్రకటించి చిరంజీవిని షాక్ కు గురి చేసింది.
చిరంజీవికి వ్యతిరేకంగా ప్రవర్తించడం ఆమెకు ఇది మొదటిసారి కాదు. గతంలో ప్రజారాజ్యం ఏర్పాటు చేసిన మహిళా సమావేశాన్ని ఆమె బహిష్కరించారు. పార్టీలో సామాజిక న్యాయం పాటించడం లేని ఆమె సమావేశాన్ని బహిష్కరించారు. మరోసారి మహిళలకు ప్రాధాన్యం లేదంటూ కూడా పార్టీని ఎదిరించింది. ప్రజారాజ్యం పార్టీలో మహిళలకు ప్రధాన్యం లేదని బహిరంగంగానే విమర్శించారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications