ఓయు విసిగా మాజీ డిజిపి స్వరణ్ జిత్: తిరుపతిరావు రాజీనామా?

ఆదివారం గవర్నర్ నరసింహన్ విసి తిరుపతిరావుతో మాట్లాడి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. విద్యార్థులు సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయమంటే వేస్తారా, వారి భవిష్యత్తుపై ఉపకులపతిగా నీకు ఆలోచన లేదా అని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. గవర్నర్ వ్యాఖ్యలకు మనస్తాపం చెందిన విసి రాజీనామా చేయాలని నిశ్చయించుకున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమం మలిదశలో తీవ్ర రూపం దాల్చింది ఉస్మానియాలోనే కావటం గమనార్హం. ఉద్రిక్త విశ్వవిద్యాలయాల్లో ప్రస్తుతం ఉన్న వీసీలను పక్కన బెట్టి ఐఏఎస్, ఐపిఎస్ అధికారులను నియమించే అవకాశముందని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications