వైయస్ జగన్ దీక్షపై దుమ్మెత్తిపోసిన మంత్రులు, కాంగ్రెసు నేతలు

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రైతులకు ప్రకటించిన ప్యాకేజీ చూసి వైఎస్ ఆత్మ సంతోషిస్తోందని, జగన్ తీరు పట్ల క్షోభిస్తుందని పీసీసీ అధికార ప్రతినిధి తులసిరెడ్డి వ్యాఖ్యానించారు. కడప జిల్లా కాంగ్రెస్ వ్యవహారాలపై ఆయన సీఎంతో క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. తెలుగుదేసం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును చర్చలకు ఆహ్వానించడంలో ప్రభుత్వం ఏమాత్రం భేషజాలకు పోవడం లేదని స్పష్టం చేశారు. రైతులు మనోస్త్థెర్యాన్ని కోల్పోయే విధంగా ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని గృహ నిర్మాణ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. రైతులకు ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ సరిపోకపోయినా ఏ మేరకు స్పందించామో గుర్తించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి మరింత మెరుగైన ప్యాకేజీ తీసుకొచ్చేందుకు అందరం యత్నిస్తున్నామని ఆయన చెప్పారు.
More From
-
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ సిలిండర్ బుకింగ్ సాధ్యం కాదు- కేంద్రం క్లారిటీ.. !!












Click it and Unblock the Notifications