రాష్ట్రాన్ని విభజించండి: మళ్లీ తెర మీదికి జై ఆంధ్ర నాయకులు

రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి లక్ష కోట్ల రూపాయల ప్యాకేజీ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణవారు వద్దంటుంటే కలిసి ఉందామని సీమాంధ్ర నాయకులు అనడం సిగ్గుచేటు అని వారు వ్యాఖ్యానించారు. కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ వంటి నాయకులు సమైక్యాంధ్ర నినాదం ఇవ్వడాన్ని వారు తప్పు పట్టారు. ఆంధ్రలో అన్ని రకాల వసతులు ఉన్నాయని, విడిపోయి అభివృద్ధి చెందుదామని వారన్నారు.












Click it and Unblock the Notifications