తెలంగాణలో జరిగినట్లు కాశ్మీర్ లో కూడా జరగలేదు: సమైక్యాంధ్ర జెఎసి

సిడబ్ల్యుసి సభ్యుడిగా ఉన్న కె. కేశవరావు హేతురహితమైన వాదనలు చేయడం సిగ్గు చేటని సమైక్యాంధ్ర జెఎసి కన్వీనర్ కిశోర్ అన్నారు. తెలంగాణ జెఎసి ముసుగులో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) వ్యక్తులు విధ్వంసాలకు దిగారని ఆయన ఆరోపించారు. జెఎసి ముసుగులో కోట్లాది రూపాయలు వసూలు చేశారని ఆయన ఆరోపించారు. తమకు సీమాంధ్ర రాజకీయ నాయకుల నుంచి మద్దతు లభించని మాట వాస్తవమేనని ఆయన అన్నారు. తమతో కలిసి రావాలని, శ్రీకృష్ణ కమిటీ నివేదిక సమైక్యాంధ్రకు వ్యతిరేకంగా రాకుండా కార్యాచరణకు దిగాలని తాము సీమాంధ్ర నాయకులకు అల్టిమేటం ఇవ్వబోతున్నట్లు ఆయన తెలిపారు.
More From
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications