సొమ్ము మనది, షోకు వారిది: సీమాంధ్రులపై కెసిఆర్ ధ్వజం

ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత కృష్ణాగోదావరి నదులు నీళ్లు దోచుకున్నారని, నిధులు కొల్లగొట్టారని,ఉద్యోగాలు కాకుండా చేశారని ఆయన అన్నారు. విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ల్యాంకో హిల్స్ పేరు మీద ముస్లింల భూమిని కబ్జా చేశారని ఆయన ఆరోపించారు. అధికార పార్టీ పార్లమెంటు సభ్యులు దీక్ష చేసినా ప్రభుత్వం దిగి రాలేదని, తెలంగాణ పార్లమెంటు సభ్యులకే విలువ లేదని, ప్రజలకు ఏ మేరకు విలువ ఉంటుందో అర్థం చేసుకోవచ్చునని ఆయన అన్నారు. తన దీక్ష వల్ల, కాంగ్రెసు పార్లమెంటు సభ్యుల ఒత్తిడి వల్ల ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటిస్తే సీమాంధ్ర నాయకులు జెండాలకు, పార్టీలకు అతీతంగా ఒక్కటై అడ్డుకున్నారని ఆయన అన్నారు.
More From
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications