తస్మాత్ జాగ్రత్త: సిఎం కిరణ్ కుమార్ రెడ్డికి కెసిఆర్ హెచ్చరిక

పార్లమెంటు సభ్యులు చెప్తే కూడా ముఖ్యమంత్రి వినకపోవడం దౌర్భాగ్యమని ఆయన అన్నారు. ఇదే రీతిలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తెలంగాణ ప్రాంత నాయకులు జెండాలను, పార్టీలను పక్కన పెట్టి పోరాటం చేస్తారని ఆయన చెప్పారు. దీక్ష చేస్తున్న పార్లమెంటు సభ్యుల వెనక 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలున్నారని ఆయన అన్నారు. తెలంగాణ విడిపోవడానికి తగిన ప్రాతిపదిక ఉందని, ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు షరతులు లేకుండా జరిగింది కాదని, శాశ్వతం కూడా కాదని ఆయన అన్నారు. తెలంగాణ నాయకులను విభజించి, నెహ్రూలను మోసం చేసి తెలంగాణను విలీనం చేయించారని ఆయన విమర్సించారు. తెలంగాణను ఆంధ్రతో కలపడం నెహ్రూకు ఇష్టం లేదని, పొత్తు కుదరనప్పుడు విడిపోవచ్చునని కూడా నెహ్రూ అన్నారని, దార్శనికుడు కాబట్టే ప్రమాదాన్ని పసిగట్టారని ఆయన అన్నారు.
More From
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications