శ్రీకృష్ణ కమిటీ ప్రకారం కేంద్ర సూచనల మేరకు చర్యలు: సిఎం కిరణ్

మూడు శాతం వడ్డీతో రైతులందరికీ రుణాలు ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. ఆరేళ్లనుంచి రైతులకు ఉచిత విద్యుత్తు అందిస్తున్నామని దీనివల్ల రాష్ట్ర ఖజానాపై ఎంతో భారం పడిందని ఆయన అన్నారు. నిజామాబాద్ జిల్లాలో ఈ ఏడాది రూ.1150 కోట్ల రుణాలు పంపిణీ చేశామని చెప్పారు. పావలావడ్డీకి రుణాలను కొనసాగించేందుకు కట్టుబడిఉన్నామన్నారు. ఎన్నికలప్పుడే రాజకీయాలు చేయాలని తమ పార్టీ నమ్ముతుందన్నారు. ఆయన సభలో ప్రసంగిస్తుండగా కొందరు మహిళలు జై తెలంగాణ నినాదాలు చేస్తూ అవరోధం కలిగించారు.
More From
-
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..!












Click it and Unblock the Notifications