అఖిలపక్షాన్ని బహిష్కరించాలని చంద్రబాబుకు జెఏసి విజ్ఞప్తి

చిదంబరం భేటీకి తెలంగాణ నుండి ఏ పార్టీకి చెందిన నేతలు హాజరు కావద్దని ఉస్మానియా విశ్వవిద్యాలయం జెఏసి సోమవారం పిలుపునిచ్చింది. ఏ పార్టీనుండి ఏ నేత హాజరైనా వారి ఇళ్లముందు శాంతియుతంగా ధర్నాలు చేస్తామని, అవసరమైతే భౌతిక దాడులు కూడా చేస్తామని హెచ్చరించారు. పార్టీకి ఇద్దరిని పిలిచి ఫలితం తేలకుండా చేయడమే కేంద్రం ముఖ్య ఉద్దేశ్యమని వారు ఆరోపించారు.
More From
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications