అఖిలపక్షాన్ని బహిష్కరించాలని చంద్రబాబుకు జెఏసి విజ్ఞప్తి
చిదంబరం భేటీకి తెలంగాణ నుండి ఏ పార్టీకి చెందిన నేతలు హాజరు కావద్దని ఉస్మానియా విశ్వవిద్యాలయం జెఏసి సోమవారం పిలుపునిచ్చింది. ఏ పార్టీనుండి ఏ నేత హాజరైనా వారి ఇళ్లముందు శాంతియుతంగా ధర్నాలు చేస్తామని, అవసరమైతే భౌతిక దాడులు కూడా చేస్తామని హెచ్చరించారు. పార్టీకి ఇద్దరిని పిలిచి ఫలితం తేలకుండా చేయడమే కేంద్రం ముఖ్య ఉద్దేశ్యమని వారు ఆరోపించారు.
Comments
తెలంగాణ చంద్రబాబు నాయుడు ఓయు జెఏసి చిదంబరం హైదరాబాద్ telangana chandrababu naidu ou jac chidambaram hyderabad
Story first published: Monday, January 3, 2011, 15:02 [IST]