ఒయు శాంతిభద్రతలపై అపోహలు ప్రచారం: డిజిపి అరవిందరావు

హైదరాబాదులో ఆరు కేసులు నమోదు చేశామని, జిల్లాల్లో కొన్ని కేసులు నమోదయ్యాయని ఆయన చెప్పారు. గంపగుత్త మొబైల్ సందేశాలను నిషేధిస్తున్నట్లు ఆయన తెలిపారు. గంపగుత్త మొబైల్ సందేశాలు పరిస్థితిని విషమింపజేసే ప్రమాదం ఉందని ఆయన చెప్పారు. తాము బుల్లెట్లను వాడడం లేదని, ప్యాలెట్లను మాత్రమే వాడుతున్నామని ఆయన చెప్పారు. బుల్లెట్ గాయాలతో ఎవరూ ఆస్పత్రి పాలు కాలేదని ఆయన చెప్పారు. ఏమో జరిగిపోతోంది, తాము కవర్ చేయడం లేదనే పద్ధతిలో మీడియా వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. సూరి హత్య కేసులో భాను కిరణ్ పట్టుబడలేదని ఆయన చెప్పారు.
More From
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications