ఓయు ఘటనలతో చిక్కుల్లో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు

ఈ నేపథ్యంలో అధికారంలో ఉన్న పార్టీ ప్రతినిధులైన ఎంపీలు, ఎమ్మెల్యేలు చిక్కుల్లో పడ్డారు. విద్యార్థులపై పోలీసుల దౌర్జన్యంపై అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలనే మిగిలిన పార్టీ వారు తప్పు పడుతున్నారు. నల్గొండ జిల్లాలోని సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని శుక్రవారం భారీ సంఖ్యలో తెలంగాణవాదులు ముట్టడించారు. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. చిక్కుల్లో పడ్డ ఎంపీలు, ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి, హోంమంత్రి సబితారెడ్డి చుట్టూ తిరుగుతున్నారు.
ఉస్మానియా యూనివర్శిటీలో విద్యార్థులపై దాష్టీకాన్ని ఆపాలని ఎంపీ మంద జగన్నాథం శుక్రవారం డిమాండ్ చేశారు. చదువుకుంటున్న విద్యార్థులపై లాఠీఛార్జీని, కాల్పులను ఆయన తీవ్రంగా ఖండించారు. మీడియాపై కూడా యూనివర్శిటీలో ఆంక్షలు ఉన్నాయని వాటిని తొలగించాలని ముఖ్యమంత్రిని, హోంమంత్రిని కోరతామన్నారు. యూనివర్శిటీలో ఉన్న విద్యార్థులను సంక్రాంతి సెలవుల పేరుతో క్యాంపస్ నుండి బయటకు పంపించాలని చూస్తున్నారని అది సబబు కాదని ఆయన అన్నారు. విద్యార్థులను రెచ్చగొట్టే చర్యలకు ప్రభుత్వం పూనుకోకూడదని తాము ముఖ్యమంత్రిని, హోంమంత్రిని కలిసి విజ్ఞప్తి చేస్తామని చెప్పారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications