చిత్తూరు జిల్లాలో మహిళకు నిప్పు పెట్టి హత్యాయత్నం చేసిన ప్రమోన్మాది

Chittoor District
చిత్తూరు: చిత్తూరు జిల్లాలో సోమవారం తెల్లవారుజామున దారుణం జరిగింది. తనను ప్రేమిండం లేదని ఓ ప్రేమోన్మాది ఓ మహిళపై హత్యయత్నానికి పాల్పడ్డాడు. అజీజ్ అనే ప్రేమోన్మాది మహిళను హత్య చేయడానికి ఆమె పడుకున్న గుడిసెకు నిప్పు పెట్టాడు. దీంతో ఆ మహిళ తీవ్రంగా గాయపడింది.

ఈ సంఘటన చిత్తూరు జిల్లాలోని పీలేరు మండలం ఎర్రంరెడ్డిగుట్ట గ్రామంలో చోటు చేసుకుంది. గాయపడిన మహిళ రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అజీజ్ పరారీలో ఉన్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+