చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిత్తూరు జిల్లాలో మహిళకు నిప్పు పెట్టి హత్యాయత్నం చేసిన ప్రమోన్మాది

By Pratap
|
Google Oneindia TeluguNews

Chittoor District
చిత్తూరు: చిత్తూరు జిల్లాలో సోమవారం తెల్లవారుజామున దారుణం జరిగింది. తనను ప్రేమిండం లేదని ఓ ప్రేమోన్మాది ఓ మహిళపై హత్యయత్నానికి పాల్పడ్డాడు. అజీజ్ అనే ప్రేమోన్మాది మహిళను హత్య చేయడానికి ఆమె పడుకున్న గుడిసెకు నిప్పు పెట్టాడు. దీంతో ఆ మహిళ తీవ్రంగా గాయపడింది.

ఈ సంఘటన చిత్తూరు జిల్లాలోని పీలేరు మండలం ఎర్రంరెడ్డిగుట్ట గ్రామంలో చోటు చేసుకుంది. గాయపడిన మహిళ రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అజీజ్ పరారీలో ఉన్నాడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X