చిత్తూరు జిల్లాలో మహిళకు నిప్పు పెట్టి హత్యాయత్నం చేసిన ప్రమోన్మాది
ఈ సంఘటన చిత్తూరు జిల్లాలోని పీలేరు మండలం ఎర్రంరెడ్డిగుట్ట గ్రామంలో చోటు చేసుకుంది. గాయపడిన మహిళ రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అజీజ్ పరారీలో ఉన్నాడు.
Comments
Story first published: Monday, January 10, 2011, 8:15 [IST]