వంశీ పిటిషన్: బెజవాడ మాజీ సిపి పిఎస్సార్, డిజిపిలకు హైకోర్టు నోటీసులు

తనకు 2 ప్లస్ 2 సెక్యూరిటీని ఏర్పాటు చేయవలసి ఉండగా డిజిపి, మాజీ సిపిలు కలిసి 1 ప్లస్ 1 ప్రొటక్షన్ను కల్పించారని వంశీ అందులో ఆరోపించారు. దానిపై తాను హైకోర్టుకు కూడా వెళ్లానని అయితే అక్కడ తీర్పు తనకు అనుకూలంగా వచ్చిందన్నారు. అయినప్పటికీ సిపి, డిజిపితో కలిసి తనకు 1 ప్లస్ 1 ప్రొటక్షన్నే ఏర్పాటు చేశారని ఆయన పేర్కొన్నారు. తాను కోర్టుకు వెళ్లడం వల్ల వారు తనపై ఆగ్రహంతో ఉన్నారని ఆయన ఇంతకుముందు చెప్పారు.
More From
-
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..!












Click it and Unblock the Notifications