తెలంగాణ అంశంపై బొత్స సత్యనారాయణకు నాగం జనార్దన్ రెడ్డి కౌంటర్

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 90 శాతం మంది విద్యార్థులు పరీక్షలు వద్దన్నారని, తెలంగాణ బిల్లు పార్లమెంటులో పెట్టాకే పరీక్షలు రాస్తామన్నారని అన్నారు. అయినా ప్రభుత్వం మొండిగా పరీక్షలు నిర్వహించడం గర్హనీయమన్నారు. మరోవైపు తెలంగాణ కోసం చేపట్టాల్సిన పోరాట కార్యక్రమాలపై తెలంగాణ సీనియర్ నేతలు బుధవారమిక్కడ ఎన్టీఆర్ భవన్లో సమావేశమయ్యారు. నాగంతో పాటు దేవేందర్ గౌడ్, మోత్కుపల్లి, కడియం, హరీశ్వర్రెడ్డిలు పాల్గొన్నారు. వచ్చే పార్లమెంటు, అసెంబ్లీ సమావేశాలకు ముందు ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. జిల్లాల్లోనూ కార్యక్రమాలు చేయడం, మండలస్థాయిలో ధర్నాల్లాంటివి నిర్వహించాలని అభిప్రాయపడ్డారు. ఇప్పుడు ఐకాస ఆధ్వర్యంలో చేస్తున్న రిలే దీక్షలకు స్పందన లేదని, తెదేపా తెలంగాణ ఫోరం తరఫున ఆ కార్యక్రమాన్ని చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన ఉందన్నారు.
More From
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications