విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రచారం కోసమే జగన్ వర్గం ఆరోపణలు: పీఆర్పీ ఎమ్మెల్యే వెల్లంపల్లి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Prajarajyam
విజయవాడ: ప్రచారం కోసమే మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం నేతలు ఆరోపణలు చేస్తున్నారని కృష్ణా జిల్లా ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యుడు వెల్లంపల్లి శ్రీనివాసరావు గురువారం వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలపై జగన్‌కుగానీ, ఆయన వర్గానికిగానీ చిత్తశుద్ధి లేదన్నారు. ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి ఉంటే మాతో కలిసి పోరాడాలని అన్నారు.

కాగా విజయవాడలోని నందిగామ రచ్చబండ కార్యక్రమంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. ప్రోటోకాల్ విషయమై ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. తెలుగుదేశం పార్టీ, కాంగ్రెసు వర్గాల మధ్య ఈ ప్రోటోకాల్ విషయమై ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇరువర్గాలు కుర్చీలు ఒకరిపై మరొకరు విసురుకున్నారు. పోలీసులు వారిని అదుపు చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X