హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిరంజీవికి హరిరామజోగయ్య లేఖాస్త్రం, కాంగ్రెసుతో పొత్తుపై ప్రశ్న

By Pratap
|
Google Oneindia TeluguNews

Harirama Jogaiah
హైదరాబాద్: కాంగ్రెసుతో పొత్తు పెట్టుకోవాలనే నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవికి లేఖాస్త్రం సంధించారు. 'ప్రజారాజ్యం సమైక్య నినాదానికి కాంగ్రెసు అంగీకరించిందా? లేకపోదే సమైక్య నినాదాన్ని చిరంజీవే వదిలేశారా? అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దీనికి సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు' అంటూ ఆయన అడిగారు.

కేంద్రమంత్రి పదవి, మిత్రునికి రాజ్యసభ సీటు, నాలుగు మంత్రి పదవులు సంపాదించుకుంటున్నందుకు అభినందిస్తున్నానని పేర్కొన్నారు. కాంగ్రెసు‌తో చేయి కలిపేది ఆ పా ర్టీ పాపాల్లో పాలుపంచుకోడానికా? మార్పుకోసమా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X