వైయస్ జగన్ సాక్షి చానెల్పై మంత్రి బొత్స సత్యనారాయణ గరం

వరలక్ష్మిది ఆత్మహత్య కాదని, ప్రమాదవశాత్తు ఒళ్లు కాలి మరణించిందని ఆయన అన్నారు. వంట చేస్తుండగా మంటలు అంటుకున్నాయని వరలక్ష్మి మెజిస్ట్రేట్కు ఇచ్చిన వాంగ్మూలంలో కూడా చెప్పిందని ఆయన గుర్తు చేశారు. దయచేసి దుష్ప్రచారం చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల్లో అలజడి సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని చూడడం సరైంది కాదని ఆయన అన్నారు. ఫీజుల రీయంబర్స్మెంట్ వ్యవహారంపై ఓ మంత్రుల కమిటీ కూడా పనిచేస్తోందని ఆయన చెప్పారు.
More From
-
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ!












Click it and Unblock the Notifications