కాంగ్రెసు ఎంపి లగడపాటి రాజగోపాల్కు సుప్రీంకోర్టు నోటీసు

హైకోర్టులో చుక్కెదురు కావడంతో సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు. దీనిపై సుప్రీం కోర్టు రాజగోపాల్కు నోటీసు జారీ చేసింది. దీనికి రెండు నెలల్లోగా సమాధానమివ్వాలని ఆదేశించింది.
Comments
లగడపాటి రాజగోపాల్ కాంగ్రెసు సుప్రీంకోర్టు విజయవాడ lagadapati rajagopal congress supreme court vijayawada
Story first published: Thursday, February 3, 2011, 8:55 [IST]