మంత్రులు డొక్కా మాణిక్యవరప్రసాద్, కన్నా లక్ష్మినారాయణ మధ్య వార్
కాగా, ఇద్దరు మంత్రుల మధ్య జిల్లాలో ఆధిపత్య పోరు సాగుతోంది. కన్నాకు వ్యతిరేకంగా దళిత సంఘాలు ఆందోళనలకు దిగునతున్నాయి. తాము తయారు చేయించిన విగ్రహాన్ని నెలకొల్పాలని ఆ సంఘాలు పట్టుబడుతున్నాయి. మంత్రుల మధ్య వివాదం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి చేరింది. కన్నా లక్ష్మినారాయణపై డొక్కా మాణిక్యవరప్రసాద్ ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు.
Comments
గుంటూరు డొక్కా మాణిక్యవర ప్రసాద్ కన్నా లక్ష్మినారాయణ విగ్రహం guntur dokka manikya varaprasad kanna laxmi narayana statue
Story first published: Thursday, February 3, 2011, 17:26 [IST]