మెజారిటీ రాకుంటే సన్యాసం: డిఎల్కు జగన్ వర్గం నేత భూమా సవాల్

కాగా మైదుకూరు నియోజకవర్గంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలను ఏర్పాటు చేస్తే అక్రమ కేసులు బనాయిస్తున్నారని జగన్ వర్గం నేత, మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఆరోపిస్తున్నారు. వైఎస్ విగ్రహాలకు అనుమతి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తూ మైదుకూరు ఎమ్మార్వో కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. వైఎస్ విగ్రహాలను అడ్డుకోవద్దని అన్నారు.












Click it and Unblock the Notifications