వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రామోజీరావుపై వైయస్ జగన్ వర్గం ఎమ్మెల్యే గురునాథ రెడ్డి ఆరోపణ

By Pratap
|
Google Oneindia TeluguNews

Gurunath Reddy
హైదరాబాద్: ఈనాడు గ్రూప్ చైర్మన్ రామోజీరావుకు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి రిలయన్స్ సంస్థ వేల కోట్ల రూపాయలు ఇచ్చిందని మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన కాంగ్రెసు శాసనసభ్యుడు గురునాథరెడ్డి ఆరోపించారు. సిఎల్పీ కార్యాలయంలో ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రిలయన్స్ సంస్థ ద్వారా ఈనాడు గ్రూపునకు రెండు వేల కోట్ల రూపాయలు అందినట్లు ఆయన తెలిపారు.

బీనామీ కంపెనీల ద్వారా ఈ డబ్బు ఈనాడు గ్రూపుకు చేరినట్లు ఆయన చెప్పారు. ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువెళుతూ ఒక లేఖ రాసినట్లు తెలిపారు. వేల కోట్ల రూపాయల డబ్బు ఈనాడు గ్రూపుకి, చంద్రబాబు నాయుడుకి ఏలా చేరాయో ఆ వివరాలన్నీ ఆధారాలతో సహా కోర్టుకు సమర్పించినట్లు ఆయన వివరించారు.

English summary
Congress MLA Gurunath Reddy, who is in YS Jagan camp, alleges Eenadu group chairman Ramoji Rao and TDP 
 
 president Chandarababu recieved huge amount from Reliance illegally. This was informed to High Court through letter, 
 
 he said
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X