సిఎం కిరణ్కు వరంగల్ రచ్చబండ సవాలే: అడ్డుకుంటామన్న తెలంగాణవాదులు

కేంద్రం తెలంగాణ ప్రకటించిన అనంతరం ముఖ్యమంత్రి రచ్చబండ మాత్రమే కాదని, ఏ కార్యక్రమం చేపట్టినా ప్రజలు ఆమోదిస్తారని చెప్పారు. ప్రభుత్వం పట్టుదలకు పోయి రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించాలని అనుకుంటే తప్పకుండా అడ్డుకొని తీరుతామని తెలంగాణవాదులు హెచ్చరిస్తున్నారు. సిఎం రచ్చబండను నిర్వహించాలని అనుకుంటే అది మరో మానుకోట అవుతుందని అంటున్నారు. రచ్చబండ పేరుతో ప్రజలను ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. సిఎం ప్రజలను బలవంతంగా కార్యక్రమానికి తరలించకుండా స్వచ్చందంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
సిఎం రచ్చబండ కార్యక్రమం నిర్వహించే గ్రామంలో ఇంటికొకరు కాకుండా మనిషికొక్కరుగా పోలీసులు ఉన్నారని ఆరోపించారు. కాగా ముఖ్యమంత్రి రచ్చబండ కార్యక్రమాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యేలే రద్దు చేసుకోవాలని కోరుతున్న విషయాన్ని గుర్తు చేశారు. కాగా సిఎం తన రచ్చబండ కార్యక్రమాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యేల నియోజకవర్గంలో కాకుండా తెలుగుదేశం ఎమ్మెల్యే సీతక్క నియోజకవర్గంలో ఏర్పాటు చేయడాన్ని తెలుగుదేశం నేతలు ప్రశ్నిస్తున్నారు. ప్రజాభిప్రాయాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైన ఉందన్నారు.
-
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!! -
ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన హీరో అతనే.. రూ.45 కోట్లతో బడ్జెట్ - రూ. 60 వేలు కలెక్షన్స్ !












Click it and Unblock the Notifications