సిఎం కిరణ్కు వరంగల్ రచ్చబండ సవాలే: అడ్డుకుంటామన్న తెలంగాణవాదులు

కేంద్రం తెలంగాణ ప్రకటించిన అనంతరం ముఖ్యమంత్రి రచ్చబండ మాత్రమే కాదని, ఏ కార్యక్రమం చేపట్టినా ప్రజలు ఆమోదిస్తారని చెప్పారు. ప్రభుత్వం పట్టుదలకు పోయి రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించాలని అనుకుంటే తప్పకుండా అడ్డుకొని తీరుతామని తెలంగాణవాదులు హెచ్చరిస్తున్నారు. సిఎం రచ్చబండను నిర్వహించాలని అనుకుంటే అది మరో మానుకోట అవుతుందని అంటున్నారు. రచ్చబండ పేరుతో ప్రజలను ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. సిఎం ప్రజలను బలవంతంగా కార్యక్రమానికి తరలించకుండా స్వచ్చందంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
సిఎం రచ్చబండ కార్యక్రమం నిర్వహించే గ్రామంలో ఇంటికొకరు కాకుండా మనిషికొక్కరుగా పోలీసులు ఉన్నారని ఆరోపించారు. కాగా ముఖ్యమంత్రి రచ్చబండ కార్యక్రమాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యేలే రద్దు చేసుకోవాలని కోరుతున్న విషయాన్ని గుర్తు చేశారు. కాగా సిఎం తన రచ్చబండ కార్యక్రమాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యేల నియోజకవర్గంలో కాకుండా తెలుగుదేశం ఎమ్మెల్యే సీతక్క నియోజకవర్గంలో ఏర్పాటు చేయడాన్ని తెలుగుదేశం నేతలు ప్రశ్నిస్తున్నారు. ప్రజాభిప్రాయాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైన ఉందన్నారు.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications