ప్రభుత్వంపై రాములమ్మ శివాలు, పోలీసులపై హెచ్ఆర్సిలో ఫిర్యాదు

మెదక్ జిల్లా దుబ్బాకలో జరగిన రచ్చబండ కార్యక్రమంలో పోలీసులు దుర్మార్గంగా ప్రవర్తించి మహిళలను కూడా చితకగొట్టారని ఆరోపించారు. హోంమంత్రి కూడా మహిళే అని ఆమె తమ సమస్యను అర్థం చేసుకుంటుందని భావిస్తున్నానన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వెంటనే ఈ విషయంపై దృష్టి సారించి కారకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications