హైదరాబాద్పై మెలిక పెట్టవచ్చు, అయినా తెలంగాణ ఖాయం: కెసిఆర్

సహాయ నిరాకరణ మీరు చేయండని మేమంతా మీకు అండగా ఉంటామని కెసిఆర్ హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వం ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని ప్రయత్నిస్తే ప్రజా ఉద్యమాలు నిర్మిస్తామని చెప్పారు. తెలంగాణ జెఏసి పిలుపు మేరకు మేం సహాయ నిరాకరణ చేపట్టేందుకు నిర్ణయించుకున్నామని ఉద్యోగ సంఘాలు సమావేశం అనంతరం మాట్లాడుతూ చెప్పాయి. మాకు సహకారం అందించాల్సిందిగా శనివారం భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కిషన్రెడ్డి, టిఆర్ఎస్ అధ్యక్షుడు కెసిఆర్ను ఆదివారం కలిసి కోరామన్నారు. అయితే ఇధ్దరు అధ్యక్షులు సానుకూలంగా స్పందించారని చెప్పారు.
ఇవ్వాళ రేపట్లో మిగతా పార్టీల అధ్యక్షులను కూడా కలిసి మద్దతు కోరుతామని చెప్పారు. సహాయ నిరాకరణ చేస్తున్న ఉద్యోగులపై ఎలాంటి చర్యలకు తీసుకున్నా ఊరుకునేది లేదన్నారు. ఔట్ సోర్సింగ్ కూడా ఉండవద్దని ప్రభుత్వాన్ని ఆయన కోరారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఇందుకు హామీ ఇచ్చారని చెప్పారు. సహాయ నిరాకరణపై ప్రభుత్వం ఎస్మా ప్రయోగిస్తే ఊరుకునేది లేదన్నారు. అయితే తమకు తెలంగాణ ముఖ్యమని, ఉద్యోగాలు ముఖ్యం కాదన్నారు. భవిష్యత్తు తరాల కోసం మేం ఉద్యోగాలు కోల్పోవడానికి కూడా సిద్ధమేనని చెప్పారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications