జెపి ఖబర్దార్: హెచ్చరించిన టిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు

త్వరలో ప్రజలు జెపిపైకి తిరగబడే రోజు వస్తుందన్నారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్గా జెపిని గౌరవిస్తామని, అయితే సీమాంధ్ర పక్షపాతిగా మాత్రం ఖబర్దార్ అని హెచ్చరించారు. జెపి ఎక్కువ సేపు మాట్లాడుతుంటే మాత్రమే వారించామని సిరిసిల్ల ఎమ్మెల్యే కె తారకరామారావుచెప్పారు. ఆయనపై టిఆర్ఎస్ దాడి చేయలేదని చెప్పారు. తెలంగాణపై స్పష్టమైన ప్రకటన చేసే వరకు ప్రభుత్వ కార్యకలాపాలు అడ్డుకుంటామని టిడిపి ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్రెడ్డి హెచ్చరించారు. కాగా ఎమ్మెల్సీ పాలడుగు వెంకటరావుపైనా టిఆర్ఎస్ దాడి చేసినట్టు వార్తలు వచ్చాయి.












Click it and Unblock the Notifications