తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కితాబిచ్చిన టిడిపి నేత కడియం

తెలంగాణ కోసమంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లి మంచి పని చేశారని, అయితే తెలంగాణపై స్పష్టమైన హామీ వచ్చే వరకు వారు ఢిల్లీనుండి రాకుడదని కోరారు. తెలంగాణ కోసం పోరు చేస్తున్న కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలపై ప్రజలకు అనుమానాలు ఉన్నాయన్నారు. ప్రజల అనుమానాలను నివృత్తి చేయాలంటే ఢిల్లీ వెళ్లిన ఎమ్మెల్యేలు స్పష్టమైన హామీతో రావాలని, లేదంటే ప్రజలు నమ్మే పరిస్థితి పోతుందని సూచించారు. టిడిపిలోనే కాకుండా అన్ని పార్టీలు ప్రాంతాల వారిగా విడిపోయారని చెప్పారు. టిడిపి తెలంగాణలో విబేదాలు నిజం కాదని చెప్పారు. టిడిపి సీనియర్ నేతలు నాగం జనార్ధన్ రెడ్డి, రేవంత్ రెడ్డిల మధ్య విబేధాలు తలెత్తాయని వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications