లగడపాటితో పాటు సీమాంధ్ర ఎంపీలకు అహ్మద్ పటేల్ వార్నింగ్

లగడపాటి రాజగోపాల్, సబ్బం హరి, ఉండవల్లి అరుణ్ కుమార్, కావూరి సాంబశివ రావు, అనంత వెంకట్రామి రెడ్డి, సాయి ప్రతాప్ తదితర పార్లమెంటు సభ్యులు పకడ్బందీగా ఆ కరపత్రాలను పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. దాదాపు 300 మంది పార్లమెంటు సభ్యులు ఆ కరపత్రాలను పంచిపెట్టినట్లు సమాచారం. కరపత్రాల పంపణీ విషయంలో సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు ఒక పథకం ప్రకారం వ్యవహరించినట్లు తెలుస్తోంది. సీమాంధ్ర ఎంపీల చర్య పార్టీకి నష్టం కలిగిస్తుందని అహ్మద్ పటేల్ చెప్పినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications