సిఎం కిరణ్ కుమార్ రెడ్డిపై గుర్రు, పిసిసి అధ్యక్షుడు డిఎస్తో భేటీ

ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో డి. శ్రీనివాస్ గురువారం బిజీగా గడిపారు. ఆయనను పలువురు నాయకులు వచ్చి కలుసుకుంటున్నారు. ఉభయ గోదావరి జిల్లాల శానససభ్యులు కూడా గురువారం డి. శ్రీనివాస్తో సమావేశమయ్యారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై ఆయన వారితో మాట్లాడినట్లు తెలుస్తోంది. కాగా, పిసిసి క్రమశిక్షణా సంఘం చైర్మన్ కంతేటి సత్యనారాయణ రాజు కూడా డిఎస్ను కలిశారు. ఆయన ఎమ్మెల్సీ సీటును ఆశిస్తున్నారు. పార్టీకి అందించిన సేవలకు గాను తనను మండలికి ఎంపిక చేయాలని ఆయన కోరినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications