వైయస్ జగన్ విషయం ఎన్నికల్లో ప్రజలే చూసుకుంటారు: విహెచ్

జగన్ ఇప్పుడు నీతులు చెబుతున్నారని, కానీ ఆయన అన్ని ఎలా సంపాదించారో చెప్పాలన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి అధికారంలోకి రాకముందు వారి ఆస్తి ఎంత, ఇప్పుడు ఎంత అని ఆయన ప్రశ్నించారు. ప్రజలంతా జగన్ను చూస్తున్నారని, ప్రజలే ఎన్నికలలో సరైన నిర్ణయం తీసుకుంటారని అన్నారు. అవినీతితో సంపాదించిన డబ్బుతో జగన్ కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఎమ్మార్, ఓబుళాపురం గనులు అన్ని అక్రమాలపైనా ప్రభుత్వం దర్యాఫ్తు జరపాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల్లో చాలా మార్పు వచ్చిందని, వారు అవినీతికి తిరగబడే రోజు వచ్చిందన్నారు.
More From
-
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!! -
ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన హీరో అతనే.. రూ.45 కోట్లతో బడ్జెట్ - రూ. 60 వేలు కలెక్షన్స్ !












Click it and Unblock the Notifications