కెసిఆర్, విజయశాంతి నినాదాలు: తెలంగాణపై మళ్లీ లోకసభ వాయిదా

తెరాస సభ్యులు తెలంగాణపై ప్రతిపాదించిన వాయిదా తీర్మానంపై చర్చకు పట్టుబడుతున్న సమయంలో జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డిఎ) సభ్యులు తెరాస సభ్యులకు మద్దతు తెలుపతూనే టీవీ చానెళ్ల వివాదాన్ని ముందుకు తెచ్చారు. దీంతో సభలో మరింత గందరగోళం చోటు చేసుకుంది. తెలంగాణ అంశంపై లోకసభలో తక్షణమే చర్చ జరగాలని తెరాస సభ్యులు పట్టుబట్టారు. కెసిఆర్, విజయశాంత జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు.












Click it and Unblock the Notifications