రేపటి సభలో మా ప్రతిఘటన చూడండి: ఎంపీ మధుయాష్కీ

తెలంగాణపై కేంద్రం వాయిదాలు వేసుకుంటూ పోతే ఊరుకునేది లేదన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని అణిచి వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. అయితే ఉద్యమాన్ని ఎంతగా అణిచి వేస్తే అంత ఉధృతం అవుతుందని హెచ్చరించారు. రాజీనామా ఆస్త్రం కేవలం కేంద్రంపై ఒత్తిడి తీసుకు రావడానికే అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీపై నమ్మకం ఉందని, తెలంగాణ ప్రకటిస్తుందని చెప్పారు.












Click it and Unblock the Notifications