త్వరగా తేల్చండి, సమైక్యాంధ్రకే కట్టుబడి ఉన్నాం: ఎంఐఎం

హైదరాబాద్ను విభజించడం తమకు ఇష్టం లేదని చెప్పారు. రాజధానిలో విధ్వంసాలు జరగడం శోచనీయమన్నారు. తెలంగాణ అంశంపై కేంద్రం నాన్చడం వల్లనే ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. రాష్ట్రంలో ప్రాంతీయ విద్వేషాలు మరింత పెరిగాయన్నారు. గతంలో చిదంబరంతో భేటీ సమయంలో కూడా తాము సమైక్యాంధ్రకే కట్టుబడి ఉంటామని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. మాజీ ముఖ్యమంత్రి రోశయ్య గతంలో అఖిలపక్షం తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కెసిఆర్పై నిర్వహించారన్నారు. తెలంగాణపై కేంద్రం తక్షణమే నిర్ణయించాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications