ట్యాంక్బండ్ విగ్రహాల ధ్వంసంపై భగ్గుమన్న సీమాంధ్ర, కోదండరామ్పై గుర్రు

మిలియన్ మార్చ్ను తెలంగాణ దొరల ఆధిపత్యం కోసం సాగిన మూర్ఖత్వపు ఉద్యమంగా సమైక్యాంధ్ర బలహీన వర్గా జెఎసి రాష్ట్ర అధ్యక్షుడు వైవి సురేష్ వ్యాఖ్యానించారు. ఆశాస్త్రీయమైన వాదనలతో తెరాస నాయకులు ప్రజలను రెచ్చగొడుతూ బలి చేస్తున్నారని ఆయన విమర్శించారు. శ్రీకృష్ణ కమిటీకి 20 కోట్లు ఖర్చయినా తెరాసకు బుద్ధి రాలేదని ఆయన అన్నారు. సమసమాజ నిర్మాణానికి పాటుపడిన మహామహుల విగ్రహాలను ధ్వంసం చేయడం, వార్తల సేకరణకు వచ్చిన మీడియాపై దాడులు చేయడం తెలంగాణ ఉద్యమమా అని రాష్ట్ర మంత్రి శైలజానాథ్ ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమం ముసుగులో యువకులను రెచ్చగొడుతున్న కోదండరామ్ ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. విగ్రహాల ధ్వంసంపై తెలుగుదేశం పార్టీ సీమాంధ్ర నాయకుడు కె. ఎర్రంనాయుడు తీవ్రంగా ధ్వజమెత్తారు.
More From
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications