తెలంగాణ వెంటనే ప్రకటించాలి: యోగా గురు బాబా రామ్దేవ్

తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం తాత్సారం చేయాలని ప్రయత్నాలు చేస్తోందన్నారు. ఇలా తాత్సారం చేస్తే సరికాదన్నారు. కేంద్రం తెలంగాణ ఆలస్యం చేస్తే కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులను నిలదీయాలని ఆయన పిలుపునిచ్చారు. అవసరమైతే ప్రభుత్వాన్ని మార్చాలని సూచించారు. కాగా రాబోయే జూన్లో కొత్త పార్టీని ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. దేశంలో అవినీతి బాగా పేరుకు పోయిందన్నారు. అవినీతి నిర్మూలనే లక్ష్యంగా పార్టీ ఉంటుందని చెప్పారు.












Click it and Unblock the Notifications