హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సిఎం కిరణ్‌ కుమార్ రెడ్డికి మంత్రి బొత్స సత్యనారాయణ చురక

By Srinivas
|
Google Oneindia TeluguNews

Botsa Satyanarayana
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి మంత్రి బొత్స సత్యనారాయణ చురక వేశారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిలు తాత్కాలిక ప్రయోజనాల కోసం ఆశించి ముందుకు పోతే దీర్ఘకాలిక భంగపాటు తప్పదని హెచ్చరించారు. స్థానిక సంస్థల ఎన్నికలలో మ్యాచ్ ఫిక్సింగ్ జరగటం దురదృష్టకరమని అన్నారు.

నేతలు ప్రస్తుతం స్వలాభం కోసం పాకులాడుతున్నారని ఆరోపించారు. ప్రాంతీయ పార్టీలతో జాతీయ పార్టీలు కుమ్మక్కు కావడం తప్పుడు సంకేతాలు ఇస్తుందని అన్నారు. ఎన్నికలలో ఒక పార్టీ అభ్యర్థులు మరో పార్టీకి ఓటు వేయడం దురదృష్టకరమన్నారు. కాంగ్రెసు కొన్ని సీట్లు కోల్పోవడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

English summary
Minister Botsa Satyanarayana said today that CM Kiran Kumar Reddy trying to temporary gaining. He suggested TDP president Chandrababu Naidu, CM Kiran Kumar Reddy, YSR Congress Party president YS Jagan for parties long live.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X