పాక్, భారత్ సెమీ ఫైనల్ మ్యాచు చూడనున్న సోనియా గాంధీ

పాక్, భారత్ సెమీ ఫైనల్ మ్యాచుకు దాదాపు 60 మంది పార్లమెంటు సభ్యులు వెళ్తారని భావిస్తున్నారు. వీరిలో నలుగురైదుగురు ఆంధ్రప్రదేశ్కు చెందిన పార్లమెంటు సభ్యులు కూడా ఉంటారు. కేంద్ర మంత్రులు కూడా పలువురు ఈ మ్యాచుకు వెళ్లే అవకాశాలున్నాయి. పలువురు వివిఐపిలు ఈ మ్యాచుకు వస్తుండడంతో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉండవచ్చునని అనుమానిస్తున్నారు.
చండీఘర్, మొహాలీ, పంచకుల సాయుధ బలగాలతో నిండిపోయాయి. వ్యూహాత్మకంగా విమాన నిరోధక గన్లను ఏర్పాటు చేశారు. మొహాలిని నో ఫ్లై జోన్గా ప్రకటించారు. భారత వైమానిక దళాల హెలికాప్టర్లను సిద్ధం చేశారు. వాటి ద్వారా నిరంతర నిఘా కొనసాగుతుంది. ఫైటర్ జెట్లను కూడా అందుబాటులో ఉంచుతున్నారు. బహుళ అంచెల భద్రతా వలయాలను ఏర్పాటు చేస్తున్నారు. వివిధ బలగాలు ఇప్పటికే మోహరించాయి.
More From
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications