టిడిపి, కాంగ్రెసులకు ప్రజలు బుద్ధి చెబుతారు: జగన్ వర్గం నేతలు

జగన్ను ఎవరూ దెబ్బతీయలేరన్నారు. జగన్ను లక్ష్యంగా చేసుకున్న చంద్రబాబునాయుడు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ప్రజలు రానున్న ప్రజాకోర్టులో తగిన రీతిలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఒక్క జగన్ను దెబ్బతీయడానికి ప్రతిపక్ష, అధికార పక్షాలు కలిసి పోవడం విచారకరమన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన భూకేటాయింపులపై ప్రభుత్వం సభా సంఘం వేసి అవమాన పరిచిందన్నారు. జగన్ను దెబ్బతీయడానికి సభాసంఘమే కాదు ఏమి వేసుకున్న ప్రజల అండ ఉన్నంత వరకు ఎవరూ ఏమీ చేయలేరన్నారు.
More From
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications