కృష్ణా జిల్లా నేతల కుమ్ములాటపై నందమూరి హరికృష్ణ ఆగ్రహం

వంశీ, శాసనసభ్యుడు కొడాలి నాని తనపై విమర్శలు చేయడాన్ని నిరసిస్తూ దేవినేని ఉమా మహేశ్వర రావు జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. వంశీ, ఉమ పరస్పరం సవాళ్లు కూడా విసురుకున్నారు. ఎన్టీఆర్, చంద్రబాబు స్ఫూర్తితో పనిచేస్తున్న తనపై విమర్సలు చేయడం సరి కాదని ఉమమహేశ్వర రావు అన్నారు. ఉమా మహేశ్వరరావుకు మద్దతుగా తెలుగు రైతు జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు రాజీనామా చేశారు. ఈ పరిణామాల పట్ల హరికృష్ణ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications