పోలీసుల నుండి తప్పించుకోబోయి భవనంపై నుండి దూకి వ్యక్తి మృతి

అయితే పోలీసులనుండి తప్పించుకునే ఉద్దేశ్యంతో ఆయన ఓ భవనం యొక్క నాలుగో అంతస్తుపై నుండి దూకారు. తీవ్ర గాయాలపాలైన శ్రీనివాసును పోలీసులు రాంగోపాల్ పేటలోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. ఆయితే చికిత్స పొందుతూ శ్రీనివాస్ మరణించారు. అయితే పోలీసులు శ్రీనివాసును గత కొంతకాలంగా వేధిస్తున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇంతకుముందు పోలీసులు శ్రీనివాసును తీసుకు వెళ్లి వేధించారని, ఇప్పుడు కూడా వేధిస్తారనే ఉద్దేశ్యంతోనే శ్రీనివాసు దూకి ఉంటాడని వారు అంటున్నారు.












Click it and Unblock the Notifications