చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కెమెరాలతో ఓట్ల లెక్కింపు చేయాలి: అన్నాడిఎంకె జయలలిత

By Srinivas
|
Google Oneindia TeluguNews

Jayalalitha
చెన్నై: తమిళనాడులో ఓట్ల లెక్కింపు సందర్భంగా ప్రతి లెక్కింపు కేంద్రంలో సిసి కెమెరాలను ఏర్పాటు చేయాలని అన్నాడిఎంకె అధ్యక్షురాలు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మంగళవారం ఎన్నికల సంఘాన్ని కోరింది. ఓట్ల లెక్కింపు కేంద్రాలలో కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉంటాయని ఆమె అభిప్రాయపడ్డారు.

అలాగే ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు ప్రతి లెక్కింపు కేంద్రంలో కేంద్ర ఎన్నికల సంఘం తరఫున ఓ పరిశీలకుడిని ఉంచాలని కోరారు. ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు ఉంచాలని కోరారు. అంతేకాకుండా ప్రతి ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద పారామిలటరీ దళాలను మోహరించాలని కోరారు.

English summary
AIADMK president Jayalalitha urged election commission to count votes in paramilitary protection. She also asked for count with CC cameras.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X