హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అక్బర్‌పై దాడి ఇలా..., ప్లాన్ ప్రకారమే: చాంద్రాయణగుట్ట కార్పోరేటర్ ఫిర్యాదు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Akbaruddin Owaisi
హైదరాబాద్: ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీపై ప్లాన్ ప్రకారమే ప్రత్యర్థులు దాడి చేసినట్లుగా తెలుస్తోంది. చాంద్రాయణ గుట్ట కార్పోరేటర్ మన్సూర్ అలీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఏడు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టుగా సమాచారం. అక్బరుద్దీన్ తన పాదయాత్రలో భాగంగా జిప్సీలో వెళుతున్నారు. ఈ సమయంలో హోండా యాక్టివాలో హసన్ ఎదురు పడ్డాడు. హోండా యాక్టివ్‌లో వచ్చిన హసన్ యాక్టివాను జిప్సీకి అడ్డుగా పెట్టాడు. అ తర్వాత అక్బరుద్దీన్‌పై కత్తితో దాడి చేశాడు.

ఓవైపు హసన్ కత్తితో దాడి చేస్తుంటే అబ్దుల్లా పిస్తోలుతో అక్బరుద్దీన్ ఓవైసీపై పిస్తోలుతో కాల్చారు. యూనిస్ యఫాయ్ కూడా తన వద్ద నున్న మరో పిస్తోలుతో అక్బర్‌ను కాల్చారు. దీంతో అక్బర్ పొట్టలోకి రెండు బుల్లెట్లు చొచ్చుకు పోయాయి. అనంతరం అక్బర్‌ను కేసరి బ్యాట్‌తో తలపై బాదారు. ఈ సంఘటనకు నిశ్చేశ్చుడైన ఎమ్మెల్యే బలాల అక్బర్‌ను రక్షించే ప్రయత్నం చేశారు. అయితే యఫాయ్ బలాలాపై దాడికి పూనుకున్నాడు. అనంతరం తనకు ఏం జరిగిందో తెలియదని అలీ చెప్పినట్టుగా తెలుస్తోంది. అయితే చివరకు వాటర్ వర్స్క్ జీపులో అక్బర్‌ను హాస్పిటల్‌కు తరలించారని చెప్పారు.

English summary
Chandrayanagutta carporator Ali told to police that Opposers attacked MIM MLA Akbaruddin Owaisi planly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X