సిఎం గాలింపుకు వాతావరణం అడ్డంకి: శాటిలైట్ ఫోటోల ద్వారా గుర్తింపుకు యత్నం

కాగా ఆయనతోపాటు మరో నలుగురు హెలికాప్టర్లో ప్రయాణిస్తున్నారు. తవాంగ్ నుంచి శనివారం ఉదయం 9.56 గంటలకు బయల్దేరిన హెలికాప్టర్ 11.30 గంటలకు ఈటానగర్ చేరాలి. అయితే బయలుదేరిన 20 నిమిషాలకే సీలా సాస్ మీదుగా ఎగురుతున్నప్పుడు హెలికాప్టర్తో సంబంధాలు తెగిపోయాయి. సీఎం ఆచూకీ కోసం శనివారం చేసిన ప్రయత్నాలు వాతావరణం సరిగా లేక ఫలించలేదు. దీంతో ఈ ఉదయం సైన్యం, ఎస్ఎస్బీ, ఐటీబీపీ దళాలు తీవ్రంగా గాలింపు చర్యలు మొదలుపెట్టాయి. వైమానిక దళం కూడా గగనతలం నుంచి గాలింపు చర్యలు చేపట్టింది. ఖండూ అన్వేషణ కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది.
More From
-
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!! -
ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన హీరో అతనే.. రూ.45 కోట్లతో బడ్జెట్ - రూ. 60 వేలు కలెక్షన్స్ !












Click it and Unblock the Notifications