సిఎం గాలింపుకు వాతావరణం అడ్డంకి: శాటిలైట్ ఫోటోల ద్వారా గుర్తింపుకు యత్నం

కాగా ఆయనతోపాటు మరో నలుగురు హెలికాప్టర్లో ప్రయాణిస్తున్నారు. తవాంగ్ నుంచి శనివారం ఉదయం 9.56 గంటలకు బయల్దేరిన హెలికాప్టర్ 11.30 గంటలకు ఈటానగర్ చేరాలి. అయితే బయలుదేరిన 20 నిమిషాలకే సీలా సాస్ మీదుగా ఎగురుతున్నప్పుడు హెలికాప్టర్తో సంబంధాలు తెగిపోయాయి. సీఎం ఆచూకీ కోసం శనివారం చేసిన ప్రయత్నాలు వాతావరణం సరిగా లేక ఫలించలేదు. దీంతో ఈ ఉదయం సైన్యం, ఎస్ఎస్బీ, ఐటీబీపీ దళాలు తీవ్రంగా గాలింపు చర్యలు మొదలుపెట్టాయి. వైమానిక దళం కూడా గగనతలం నుంచి గాలింపు చర్యలు చేపట్టింది. ఖండూ అన్వేషణ కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది.
More From
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications