సిఎం గాలింపుకు వాతావరణం అడ్డంకి: శాటిలైట్ ఫోటోల ద్వారా గుర్తింపుకు యత్నం

కాగా ఆయనతోపాటు మరో నలుగురు హెలికాప్టర్లో ప్రయాణిస్తున్నారు. తవాంగ్ నుంచి శనివారం ఉదయం 9.56 గంటలకు బయల్దేరిన హెలికాప్టర్ 11.30 గంటలకు ఈటానగర్ చేరాలి. అయితే బయలుదేరిన 20 నిమిషాలకే సీలా సాస్ మీదుగా ఎగురుతున్నప్పుడు హెలికాప్టర్తో సంబంధాలు తెగిపోయాయి. సీఎం ఆచూకీ కోసం శనివారం చేసిన ప్రయత్నాలు వాతావరణం సరిగా లేక ఫలించలేదు. దీంతో ఈ ఉదయం సైన్యం, ఎస్ఎస్బీ, ఐటీబీపీ దళాలు తీవ్రంగా గాలింపు చర్యలు మొదలుపెట్టాయి. వైమానిక దళం కూడా గగనతలం నుంచి గాలింపు చర్యలు చేపట్టింది. ఖండూ అన్వేషణ కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది.












Click it and Unblock the Notifications