కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి తప్పిన ముప్పు: ఎస్కార్ట్ వాహనం ఢీ

S Jaipal Reddy
హైదరాబాద్: కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డికి గురువారం తృటిలో ఘోర ప్రమాదం తప్పి పోయింది. వికారాబాద్‌లో ఓ వివాహానికి హాజరు కావడానికి హైదరాబాదు నుండి బయలు దేరిన జైపాల్ రెడ్డి కాన్వాయ్ మొయినాబాద్ వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఈ ఘటనలో జైపాల్ రెడ్డికి ఎలాంటి గాయాలు కాలేదు. జైపాల్ రెడ్డి కాన్వాయా వేగంగా దూసుకెళుతున్న సమయంలో ముందున్న ఎస్కార్ట్ వాహనం సడన్ బ్రేక్ వేయడంతో వెనుక జైపాల్ రెడ్డి కూర్చున్న వాహనం వేగంగా వచ్చి ఎస్కార్ట్ వాహనాన్ని ఢీకొంది.

ఈ ప్రమాదంలో జైపాల్ రెడ్డి కూర్చున్న కారుతో పాటు, ఎస్కార్టు వాహన దెబ్బతిన్నాయి. అయితే మంత్రితో పాటు ఎవరికీ ఏమీ గాయాలు కాలేదు. దీంతో అక్కడే కాసేపు వాహనాలను నిలిపి ఆ తర్వాత వికారాబాద్ పెళ్లిలో హాజరై తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+