మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఎన్నికల సంఘం ప్రధానాధికారి హుకుం

ఉప ఎన్నికల్లో 10,829 మందిని బైండోవర్ చేసినట్లు ఆయన తెలిపారు. మొత్తం 2.72 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నామని ఆయన చెప్పారు. 316 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. 16 అనధికార ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. 204 అత్యంత సున్నితమైన ప్రాంతాలను, 584 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించినట్లు ఆయన తెలిపారు. ఉప ఎన్నికలు సజావుగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. ఉప ఎన్నికల ప్రచారం రేపు శుక్రవారం 5 గంటల 30 నిమిషాలకు ముగుస్తుందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications