నేను ఎప్పుడూ జగన్తోనే ఉంటా: ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి

కాగా జగన్ త్వరలో ముఖ్యమంత్రి అవుతారని తుడా మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. ఇప్పటి వరకు ఈసికి దొరికిన డబ్బంతా కాంగ్రెసు పార్టీదే అని చెప్పారు. కలెక్టర్, ఎస్పీ మంత్రులకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పోలీసుల వాహనాల్లో కూడా డబ్బు సరఫరా చేస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. జగన్ గెలుపును ఎవరూ అడ్డుకోలేరన్నారు. జగన్ నాలుగు లక్షల మెజార్టీతో, విజయమ్మ యాభైవేల మెజార్టీతో గెలుపొందడం ఖాయమన్నారు.












Click it and Unblock the Notifications