నాకు పదవులు ముఖ్యం కాదు, ప్రజాసేవే ప్రధానం: చిరంజీవి

అయిదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత విలీనం గురించి మాట్లాడుకుందామని కాంగ్రెస్ పెద్దలు చెప్పిన నేపథ్యంలోనే తాను వచ్చాను తప్ప ఇతర కారణాలేమీ లేవన్నారు. విలీనం తేదీ, వేదికలు ఒకటి రెండురోజుల్లో ఖరారవుతాయని తెలిపారు. కేంద్ర పదవుల్లోకి వస్తారా? అన్న ప్రశ్నకు తనను ఎక్కడికి తీసుకోవాలన్నది వారే నిర్ణయిస్తారని చెప్పారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఇద్దరు ఎమ్మెల్యేలపై డిప్యూటీ స్పీకర్కు ఫిర్యాదు చేయడం బెదిరింపు కాదన్నారు. అది చట్టబద్ధంగా పార్టీలకున్న హక్కు అని పేర్కొన్నారు. కడప ఉప ఎన్నికల ఫలితాలపై ముందుగానే వ్యాఖ్యానించడం సబబు కాదని తెలిపారు.
More From
-
2001 సంక్రాంతికి చిరు - బాలయ్య అభిమానుల మధ్య హోరాహోరీ యుద్ధం! -
డ్రగ్స్ ఎంపీ పుట్టా మహేష్ పై కాంగ్రెస్ ట్వీట్- మోడీకి లింక్ చేస్తూ..! -
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
మహేశ్కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !!












Click it and Unblock the Notifications