వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ ఓదార్పు యాత్ర వాయిదా, 24 నుంచి విజయనగరంలో జిల్లాలో

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
విజయనగరం: ఈ నెల 14 నుంచి జిల్లాలో జరగాల్సిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఓదార్పు యాత్ర వాయిదాపడింది. ఉప ఎన్నికల ఫలితాలు ఈ నెల 13న వెలువడనున్నందున యాత్రని వాయిదా వేశారు. ఈ ఓదార్పు యాత్ర ఈ నెల 24వ తేదీ నుంచి 30వ తేదీ వరకు జరుగుతుందని మాజీ మంత్రి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు పెన్మత్స సాంబశివరావు చెప్పారు.

తన తండ్రి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి హఠాన్మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు వదిలిన వారి కుటుంబాలను ఓదారుస్తూ జగన్మోహన రెడ్డి యాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఉప ఎన్నికల కారణంగా విజయనగరం జిల్లాలో ఓదార్పు యాత్రని మధ్యలోనే ఆపివేశారు. ఎక్కడైతే ఆపారో అక్కడ నుంచి ఈ యాత్ర ప్రారంభమవుతుంది.

English summary
YSR Congress party president YS Jagan odarpu yatra in Vijayanagaram district postponed to May 24.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X