జగన్ ఎమ్మెల్యేలను వదిలేస్తారా, కొత్త వారికే అవకాశం ఇస్తారా?

శానససభ్యులను బుజ్జగించి తన వైపు నిలుపుకోవడం కూడా వృధా ప్రయాస అని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు. తన వైపు గట్టిగా నిలబడేవారిని కాదనకుండా, కొత్తగా శాసనసభ్యులను తన వైపు తిప్పుకునే వ్యూహానికి స్వస్తి చెప్పి ముందుకు సాగాలని ఆయన అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆయన జాతీయ మీడియాతో మాట్లాడుతూ చేసిన ప్రకటనను అందుకు నిదర్సనంగా చెబుతున్నారు. పార్టీలో కొత్త ముఖాలకు అవకాశాలుంటాయని ఆయన చెప్పారు. దీన్నిబట్టి పాత గుర్రాలను బలవంతంగా తన వైపు తిప్పుకోవడం అనవసరమని ఆయన అనుకుంటున్నట్లు చెబుతున్నారు.
కడప లోకసభ స్థానంలోని అన్ని శాసనసభా నియోజకవర్గాల్లోనూ వైయస్ జగన్కు భారీ మెజారిటీ వచ్చింది. దీంతో ఆ స్థానాల్లోని శాసనసభ్యులకు వచ్చే ఎన్నికల్లో ఎదురు గాలి వీయక తప్పదని, తన హవా ముందు శాసనసభ్యుల సీనియారిటీ పనిచేయదని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు. కొత్త గాలితో రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పాలని, దాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలని జగన్ భావిస్తున్నారని చెబుతున్నారు.
-
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!!











Click it and Unblock the Notifications