జగన్ ఎమ్మెల్యేలను వదిలేస్తారా, కొత్త వారికే అవకాశం ఇస్తారా?

శానససభ్యులను బుజ్జగించి తన వైపు నిలుపుకోవడం కూడా వృధా ప్రయాస అని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు. తన వైపు గట్టిగా నిలబడేవారిని కాదనకుండా, కొత్తగా శాసనసభ్యులను తన వైపు తిప్పుకునే వ్యూహానికి స్వస్తి చెప్పి ముందుకు సాగాలని ఆయన అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆయన జాతీయ మీడియాతో మాట్లాడుతూ చేసిన ప్రకటనను అందుకు నిదర్సనంగా చెబుతున్నారు. పార్టీలో కొత్త ముఖాలకు అవకాశాలుంటాయని ఆయన చెప్పారు. దీన్నిబట్టి పాత గుర్రాలను బలవంతంగా తన వైపు తిప్పుకోవడం అనవసరమని ఆయన అనుకుంటున్నట్లు చెబుతున్నారు.
కడప లోకసభ స్థానంలోని అన్ని శాసనసభా నియోజకవర్గాల్లోనూ వైయస్ జగన్కు భారీ మెజారిటీ వచ్చింది. దీంతో ఆ స్థానాల్లోని శాసనసభ్యులకు వచ్చే ఎన్నికల్లో ఎదురు గాలి వీయక తప్పదని, తన హవా ముందు శాసనసభ్యుల సీనియారిటీ పనిచేయదని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు. కొత్త గాలితో రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పాలని, దాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలని జగన్ భావిస్తున్నారని చెబుతున్నారు.
-
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !!












Click it and Unblock the Notifications